Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు సాధించిన భారత్

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (17:37 IST)
భారత్ మరో అరుదైన రికార్డు సాధించింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 165 కోట్ల డోసులను పంపిణీ చేశారు. గత యేడాది జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దేశంలో 75 శాతానికి పైగా జనాబాకు రెండు డోసుల వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయినట్టు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. 
 
ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ ట్వీట్ చేశారు. అందరి కృషితో కరోనాను ఒడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 75 శాతం మందికి పైగా కరోనా వ్యాక్సినేషన్ పూర్తయినట్టు తెలిపారు. 
 
మరోవైపు, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. భారత్ ఈ మైలురాయి చేరుకున్నందుకు దేశ ప్రజలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. టీకాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న వారిని చూస్తే గర్వంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments