Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ : ఐదుగురు ఉగ్రవాదుల హతం

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (16:54 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం సాగుతోంది. ఇందులోభాగంగా శనివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో జైషే మహ్మద్ కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నారు. 
 
ఈ ఎన్‌కౌంటర్ కాశ్మీర్‌లోని బుడ్గాం జిల్లాలోని చ్రార్ ఏ షరీఫ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అలాగే, పుల్వామా జిల్లాలోని నైరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లు నలుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఏకే 56 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇది పోలీసులకు పెద్ద విజయమని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. కాగా, గడిచిన నెల రోజుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 22 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments