Webdunia - Bharat's app for daily news and videos

Install App

డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (16:31 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె - ముంబై ఎక్స్‌ప్రెస్ రహదారిపై ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. లోనావ్లా, శిలాతనే అనే గ్రామంలో ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారు ఒకటి కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లింది. 
 
పూణె నుంచి ముంబైకి వెళుతుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు రోడ్డు అవతలి భాగంలోకి వెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ కిందకు కారు దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా హర్యానా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments