Webdunia - Bharat's app for daily news and videos

Install App

డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (16:31 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె - ముంబై ఎక్స్‌ప్రెస్ రహదారిపై ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. లోనావ్లా, శిలాతనే అనే గ్రామంలో ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారు ఒకటి కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లింది. 
 
పూణె నుంచి ముంబైకి వెళుతుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు రోడ్డు అవతలి భాగంలోకి వెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ కిందకు కారు దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా హర్యానా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments