Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 3320 కొత్త కేసులు

Webdunia
శనివారం, 9 మే 2020 (09:14 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా కరోనా తీవ్రతపై కేంద్రం హెల్త్ బులిటెన్‌ని విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3320 మందికి కరోనా సోకగా 95 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్‌లలో భారీగా కేసులు నమోదవుతూ వున్నాయి. 
 
ముఖ్యంగా యాక్టివ్ కేసులు 39,834 ఉన్నాయని కేంద్రం తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇకపోతే.. 17,847మంది కరోనా నుంచి బయటపడ్డాయి. మృతులు రెండు వేలకు చేరగా... మొత్తం ఇప్పటి వరకు 60,000 మందికి కరోనా సోకింది. మరణాల సంఖ్య 1981గా ఉంది.
 
మరోవైపు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కరోనా కరతాళనృత్యం చేస్తోంది. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ దాదాపు 150కు పైగా కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 155 కరోనా కేసులు నమోదయ్యా యి. వీటితో కలుపుకొని మొత్తం కేసులు 3,214కు చేరాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 66 మంది ప్రాణాలు కోల్పోయారని, 1,387 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments