Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చిలో నమాజ్.. ఇఫ్తార్ విందులో చర్చి ఫాదర్..

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (22:28 IST)
ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో జరిగిన ఈ అరుదైన సంఘటన భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. మహారాష్ట్రలోని ఓ చర్చి మత సామరస్యానికి వేదికైంది. కారణం ఆ చర్చిలో ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడమే. 
 
నాసిక్ నగరంలోని హోలీ క్రాస్ చర్చిలో ముస్లింలు నమాజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే కాదు.. క్రిస్టియన్లు, ముస్లింలు కలిసి ఇఫ్తార్ విందును ఆరగించడం అరుదైన ఘటనగా నిలిచింది. ఇఫ్తార్ విందులో క్రిస్టియన్లతో పాటు చర్చి ఫాదర్ కూడా పాల్గొంటారు.
 
దీనిపై ముస్లిం పెద్దలు స్పందిస్తూ.. అందరూ ఒప్పుకున్న తర్వాతే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇది మత సామరస్యం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments