Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల ముందే మహిళను వెంబడించి చంపేశాడు.. ఢిల్లీలో పట్టపగలు..?

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (22:06 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. పిల్లల ముందే కత్తితో వెంటాడి మరి ఆ మహిళను పొడిచి చంపేశారు. ఆపై నిందితులు పరారైనారు.
 
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం మధ్యాహ్నం సాగర్ పూర్ పోలీస్ స్టేషన్‌కు ఒక మహిళ కత్తిపోట్లకు గురైనట్లు ఫోన్ వచ్చింది. కానీ ఆమె ఆస్ప్రత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు తన పిల్లలతో ఇంటికి వెళుతున్నప్పుడు నిందితుడు ఆమెను వెంబడిస్తున్నట్లు సంఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజీ లభించిందని పోలీసులు తెలిపారు. 
 
ఆ ఫుటేజీ ప్రకారం నిందితుడిని పట్టుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments