Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూ పేషెంట్‌పై వార్డు బాయ్‌ల సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 మే 2020 (11:50 IST)
ఛండీఘడ్ బిలాస్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళలు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స కోసం అడ్మిట్ కావాలన్నా జడుసుకునేలా ఓ ఘోరం జరిగింది. ఓ టీనేజీ బాలిక ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. వార్డు బాయ్‌లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిలాస్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
18 ఏళ్ల యువతి మే 18వ తేదీన మందులు తీసుకోవడం ద్వారా అలెర్జీకావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆమె మాట్లాడలేని స్థితిలో ఐసీయూలో అడ్మిట్ చేసింది. అయితే తనపై జరిగిన ఘటన గురించి పేపరులో రాసి మరీ తల్లిదండ్రులకు చెప్పింది. 
 
తాను సామూహిక అత్యాచారానికి గురయ్యానని.. ఇందుకు వార్డు బాయ్స్ కారణమని చెప్పింది. ఈ వ్యవహారం మీడియా పుణ్యంతో లేటుగా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
బాధితురాలి తండ్రి బిలాస్‌పూర్‌లోని సివిల్ లైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఇక బాధితురాలిని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి అపోలోకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments