Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకూ ఎన్నికల్లోనూ పోటీ చేయను: ఒమర్ అబ్దుల్లా

Webdunia
సోమవారం, 27 జులై 2020 (14:40 IST)
జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నంత వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా శపథం చేశారు.

‘‘అత్యధిక కాలం అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ఉన్నా. అంతేకాకుండా అసెంబ్లీలో ఆరు సంవత్సరాలుగా నాయకుడిగా ఉండి నడిపించా. అంత బలంగా ఉన్న నేను... ఇంత బలహీనమైన, అధికారం లేని సభలో సభ్యుడిగా ఉండలేను’’ అని స్పష్టం చేశారు.

జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించే అంశం తమ పార్టీకి షాక్ లాంటిదే అని ఆయన ఒప్పుకున్నారు. ఇలా చేయడం ద్వారా జమ్మూ కశ్మీర్ ప్రజలను కేంద్రం తీవ్రంగా అవమానించిందని, ప్రజలకు ఓ రకంగా శిక్ష వేశారని తీవ్రంగా మండిపడ్డారు.

కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు ప్రకటించారో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంత హోదా కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, సంపూర్ణ రాష్ట్ర హోదా అనేది త్వరలోనే ప్రకటిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments