Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమాన భూతం ఆ వివాహిత ప్రాణం తీసింది.. భర్త చంపేశాడా?

అనుమాన భూతం ఆ వివాహిత ప్రాణం తీసింది. అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన తమిళనాడు తిరువళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్నూరు పెరియకుప్పంకు చెందిన ప్రేమ్‌కుమార్‌ మాలిక్‌ భార్య సుగంధి మాలిక

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (09:11 IST)
అనుమాన భూతం ఆ వివాహిత ప్రాణం తీసింది. అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన తమిళనాడు తిరువళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్నూరు పెరియకుప్పంకు చెందిన ప్రేమ్‌కుమార్‌ మాలిక్‌ భార్య సుగంధి మాలిక్‌(30). దంపతులిద్దరు భవన నిర్మాణ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ప్రేమ్‌కుమార్‌ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఆదివారం ఉదయం పది గంటలవుతున్నప్పటికీ ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు ఎన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
స్థానికుల ఫిర్యాదు మేరకు సుగంధి ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోనికి వెళ్ళి చూశారు. అక్కడ సుగంధి మృతి చెంది వుండడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికుల అందించిన సమాచారంతో అనుమానంతో భర్తే ఆమెను హత్య చేసి వుండవచ్చని అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న మాలిక్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments