Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమాన భూతం ఆ వివాహిత ప్రాణం తీసింది.. భర్త చంపేశాడా?

అనుమాన భూతం ఆ వివాహిత ప్రాణం తీసింది. అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన తమిళనాడు తిరువళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్నూరు పెరియకుప్పంకు చెందిన ప్రేమ్‌కుమార్‌ మాలిక్‌ భార్య సుగంధి మాలిక

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (09:11 IST)
అనుమాన భూతం ఆ వివాహిత ప్రాణం తీసింది. అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన తమిళనాడు తిరువళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్నూరు పెరియకుప్పంకు చెందిన ప్రేమ్‌కుమార్‌ మాలిక్‌ భార్య సుగంధి మాలిక్‌(30). దంపతులిద్దరు భవన నిర్మాణ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ప్రేమ్‌కుమార్‌ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఆదివారం ఉదయం పది గంటలవుతున్నప్పటికీ ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు ఎన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
స్థానికుల ఫిర్యాదు మేరకు సుగంధి ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోనికి వెళ్ళి చూశారు. అక్కడ సుగంధి మృతి చెంది వుండడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికుల అందించిన సమాచారంతో అనుమానంతో భర్తే ఆమెను హత్య చేసి వుండవచ్చని అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న మాలిక్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments