Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య నల్లగా వుందని.. కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (13:04 IST)
భార్య నల్లగా వుందని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. నల్లగా వుందని భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తూర్పు చంపారన్ జిల్లా సంగ్రామ్పూర్ పురందర్పూర్ గ్రామానికి చెందిన శ్యామ్ లాల్ షా, ప్రియాంక దేవి భార్యభర్తలు. ప్రియాంక నల్లగా వుండటంతో శ్యామ్‌కు నచ్చేది కాదు. దీంతో అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఆమెను వేధించేవాడు. 
 
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. సోమవారం కూడా ఇద్దరి గొడవ జరగ్గా.. శ్యామ్ లాల్ సహనం కోల్పోయాడు. అంతేగాకుండా ఆవేశంలో భార్యకు కరెంట్ షాక్ ఇవ్వడడంతో ఆమె స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments