Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య నల్లగా వుందని.. కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (13:04 IST)
భార్య నల్లగా వుందని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. నల్లగా వుందని భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తూర్పు చంపారన్ జిల్లా సంగ్రామ్పూర్ పురందర్పూర్ గ్రామానికి చెందిన శ్యామ్ లాల్ షా, ప్రియాంక దేవి భార్యభర్తలు. ప్రియాంక నల్లగా వుండటంతో శ్యామ్‌కు నచ్చేది కాదు. దీంతో అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఆమెను వేధించేవాడు. 
 
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. సోమవారం కూడా ఇద్దరి గొడవ జరగ్గా.. శ్యామ్ లాల్ సహనం కోల్పోయాడు. అంతేగాకుండా ఆవేశంలో భార్యకు కరెంట్ షాక్ ఇవ్వడడంతో ఆమె స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments