Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి వ్యక్తితో సంబంధం ఉందనీ భార్యపై యాసిడ్ పోసిన భర్త

అనుమానం పెనుభూతమైంది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భావించిన భర్త... ఆమెపై యాసిడ్ పోసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (07:21 IST)
అనుమానం పెనుభూతమైంది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భావించిన భర్త... ఆమెపై యాసిడ్ పోసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిషాలోని కొంధమాల్ జిల్లాలోని డిమిరిగూడ అనే ప్రాంతంలో దంపతులు జీవిస్తున్నారు. అయితే, భార్యపై భర్తకు అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు మహిళపై యాసిడ్ పోశాడు. 
 
అది కూడా పడరానిచోట పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. తర్వాత ఫూల్బనిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాడి చేసిన వెంటనే పరారైన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్యాయత్నం కేసు (సెక్షన్ 307) నమోదు చేశారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments