Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి వ్యక్తితో సంబంధం ఉందనీ భార్యపై యాసిడ్ పోసిన భర్త

అనుమానం పెనుభూతమైంది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భావించిన భర్త... ఆమెపై యాసిడ్ పోసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (07:21 IST)
అనుమానం పెనుభూతమైంది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భావించిన భర్త... ఆమెపై యాసిడ్ పోసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిషాలోని కొంధమాల్ జిల్లాలోని డిమిరిగూడ అనే ప్రాంతంలో దంపతులు జీవిస్తున్నారు. అయితే, భార్యపై భర్తకు అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు మహిళపై యాసిడ్ పోశాడు. 
 
అది కూడా పడరానిచోట పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. తర్వాత ఫూల్బనిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాడి చేసిన వెంటనే పరారైన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్యాయత్నం కేసు (సెక్షన్ 307) నమోదు చేశారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments