Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్రికా దేశాల నుంచి వందలాది మంది ఆచూకీ లేదు.. ఆందోళనలో భారత్

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (12:24 IST)
ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు వచ్చిన వందలాది మంది ప్రజలు ఆచూకీ తెలియడం లేదు. వీరిని ట్రేస్ చేసే పనిలో ఆయా రాష్ట్రాల అధికారులు నిమగ్నమైవున్నారు. ప్రపంచ దేశాలను కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ భయపెడుతోంది. ఈ వైరస్ సౌతాఫ్రికాలో పురుడు పోసుకుంది. దీంతో ఈ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది ఆచూకీ కోసం ఇప్పటివరకు తెలియరావడం లేదు. 
 
ఇటీవల దేశ వాణిజ్య రాజధాని ముంబైకు వెయ్యి మందికిపైగా వచ్చారు. వీరిలో కేవలం 466 మంది ఆచూకీ మాత్రమే గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ తెలియరాలేదు. ముఖ్యంగా, బీహార్‌కు వచ్చిన 281 మంది ఆఫ్రికా దేశస్థుల జాడ కనిపించక పోవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. 
 
మరోవైపు, దేశంలోని వివిధ విమానాశ్రయాలకు వచ్చిన వస్తున్న ఆఫ్రికా పౌరులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. విమానాశ్రయాల్లో అధికారులు, సిబ్బందిని మొహరించింది. ఈ రాష్ట్రంలోని నాలుగు విమానాశఅరయాల్లో సిబ్బంది ఉంచినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments