Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్రికా దేశాల నుంచి వందలాది మంది ఆచూకీ లేదు.. ఆందోళనలో భారత్

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (12:24 IST)
ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు వచ్చిన వందలాది మంది ప్రజలు ఆచూకీ తెలియడం లేదు. వీరిని ట్రేస్ చేసే పనిలో ఆయా రాష్ట్రాల అధికారులు నిమగ్నమైవున్నారు. ప్రపంచ దేశాలను కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ భయపెడుతోంది. ఈ వైరస్ సౌతాఫ్రికాలో పురుడు పోసుకుంది. దీంతో ఈ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది ఆచూకీ కోసం ఇప్పటివరకు తెలియరావడం లేదు. 
 
ఇటీవల దేశ వాణిజ్య రాజధాని ముంబైకు వెయ్యి మందికిపైగా వచ్చారు. వీరిలో కేవలం 466 మంది ఆచూకీ మాత్రమే గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ తెలియరాలేదు. ముఖ్యంగా, బీహార్‌కు వచ్చిన 281 మంది ఆఫ్రికా దేశస్థుల జాడ కనిపించక పోవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. 
 
మరోవైపు, దేశంలోని వివిధ విమానాశ్రయాలకు వచ్చిన వస్తున్న ఆఫ్రికా పౌరులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. విమానాశ్రయాల్లో అధికారులు, సిబ్బందిని మొహరించింది. ఈ రాష్ట్రంలోని నాలుగు విమానాశఅరయాల్లో సిబ్బంది ఉంచినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments