Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు... ఎలా?

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (16:50 IST)
కేరళ రాష్ట్రంలో ఓ భయానక ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు లభ్యమయ్యాయని, అధికారులు తెలిపారు. చొట్టనిక్కర పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంటిని అసాంఘిక శక్తులు వినియోగిస్తున్నాయని అక్కడి పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన పోలీసులు ఖంగుతిన్నారు. ఆ ఇంట్లోని ప్రిడ్జిలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయి. అయితే, అవి చాలాయేళ్ల కిందటివిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఎముకలు ఎవరివి, ఎలా వచ్చాయి అనే దానిపై స్పష్టత రావాల్సివచ్చింది. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, ఆ ఇల్లు ఎర్నాకుళం స్థానికుడిగా గుర్తించారు. దాదాపు 15 - 20 యేళ్ల నుంచి ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments