Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు... ఎలా?

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (16:50 IST)
కేరళ రాష్ట్రంలో ఓ భయానక ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు లభ్యమయ్యాయని, అధికారులు తెలిపారు. చొట్టనిక్కర పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంటిని అసాంఘిక శక్తులు వినియోగిస్తున్నాయని అక్కడి పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన పోలీసులు ఖంగుతిన్నారు. ఆ ఇంట్లోని ప్రిడ్జిలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయి. అయితే, అవి చాలాయేళ్ల కిందటివిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఎముకలు ఎవరివి, ఎలా వచ్చాయి అనే దానిపై స్పష్టత రావాల్సివచ్చింది. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, ఆ ఇల్లు ఎర్నాకుళం స్థానికుడిగా గుర్తించారు. దాదాపు 15 - 20 యేళ్ల నుంచి ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments