Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సరిహద్దుల్లో భారీగా డబ్బు, బంగారం పట్టివేత... ఏపీ మంత్రిదంటూ ప్రచారం?

Webdunia
గురువారం, 16 జులై 2020 (06:50 IST)
తమిళనాడులోని తిరువళ్లూరు సమీపం సరిహద్దుల్లో... ఓ వాహనంలో భారీగా నగదు, బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వాహనం ఏపీకి చెందిన ఓ మంత్రిది అని ప్రచారం జరుగుతోంది.

ఆ వాహనంలో ఎలాంటి అనుమతి లేకుండా ముగ్గురు వ్యక్తులు సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి రావడంతో తమిళనాడు పోలీసులు తనిఖీచేశారు.

అరంబాక్కం సమీపంలోని ఎలాపూర్‌ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా వాహనంలో కోటి రూపాయల నగదు, భారీగా బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో ఒంగోలుకు చెందిన ఇద్దరు, చిలకలూరిపేటకు చెందిన ఒకరు ఉన్నారు. వాళ్లు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? డబ్బు, బంగారాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments