Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్లీలో యూపీ రైతుల భారీ ర్యాలీ

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (16:49 IST)
ఉత్తర్​ప్రదేశ్ రైతులు దిల్లీలోని కిసాన్ ఘాట్ వద్దకు భారీగా తరలివచ్చారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడం లేదని నిరసన చేపట్టారు. చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న చెరకు పంట బకాయిలు, రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​ రైతులు పోరుబాట పట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడం లేదని నిరసనలు చేపట్టారు. యూపీ నోయిడాలోని సెక్టార్-69 నుంచి దిల్లీలోని కిసాన్ ఘాట్​ వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న చెరకు పంట బకాయిల చెల్లింపు, రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్... యూపీ రైతుల ప్రధాన డిమాండ్లు.

రైతుల ర్యాలీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులతో యూపీ రైతులు శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

అనంతరం దిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు రైతులు. ఆందోళనల దృష్ట్యా యోగి ఆదిత్యనాథ్​ సర్కార్​ అప్రమత్తమైంది. అక్టోబరు 31 లోగా రైతులకు బకాయిలు చెల్లించాలని చక్కెర మిల్లుల యజమానులను ఆదేశించింది. చెరకు సాగులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది యూపీ.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments