Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్క మాంసానికి భారీ డిమాండ్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (07:22 IST)
స్టార్ హోటళ్లలో మటన్‌కు బదులు కుక్క మాంసాన్ని వడ్డిస్తున్నారనే వార్తలు గతంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా ఈ చర్చ మరోసారి తెరమీదకి వచ్చింది. త్రిపుర-మిజోరాం సరిహద్దులో జరిగిన ఘటనే ఇందుకు కారణం.

త్రిపుర - మిజోరాం సరిహద్దు వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. త్రిపుర నుంచి మిజోరాంకు వీధి కుక్కలను తరలిస్తున్నట్లు తెలిపారు.

మిజోరాంలో కుక్క మాంసానికి భారీ డిమాండ్ ఉండటంతో త్రిపుర నుంచి అక్కడికి శునకాలను తరలిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడ ఒక్కో శునకాన్ని రూ. 2000-2500 వరకు పెట్టి కొనుకుంటారని వారు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments