జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగ్... సుప్రీంలో పిటిషన్

Webdunia
మంగళవారం, 17 మే 2022 (09:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో ఓ బావిలో శివలింగం వెలుగు చూసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హిందూ మహిళల తరపు న్యాయవాది వెంటనే ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా సీల్ చేశారు. ఈ మేరకు వారణాసి కలెక్టర్, పోలీస్ కమిషనర్, సీఆర్పీఎఫ్ కమాండెంట్‌ను సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ ఆదేశించారు
 
ఇదిలావుంటే, సర్వేను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు జడ్జి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. దీంతో సర్వత్వా ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments