ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగిస్తే కరెంట్ ఆదా అవుతుందా?

ఠాగూర్
సోమవారం, 21 ఏప్రియల్ 2025 (16:38 IST)
వేసవికాలం రావడంతో ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగిపోయింది. దీంతో గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు కూడా తడిసి మోపెడతువుతున్నాయి. అయితే, గృహ, వాణిజ్య సంస్థలు ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగంలో 6 శాతం మేరకు ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) తెలిపింది. దీనివల్ల యేడాదికి సుమారు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
సాధారణంగా చాలా మంది 20 డిగ్రీల వద్ద ఏసీలను వినియోగిస్తున్నారు. హోటళ్ళు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, వాణిజ్య ప్రదేశాల్లో ఏసీలను వినియోగించేటపుడు 24 డిగ్రీలు పెడితే కర్బన ఉద్ఘరాల విడుదల తగ్గుతుందని, ఏసీల జీవితకాలం కూడా పెరుగుతుందని తెలిపింది. ఈ అంశంపై విస్తృత చర్చ, ప్రచారం కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఆదేశించాం అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments