Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చు.. సుప్రీం కోర్టు

Webdunia
సోమవారం, 10 మే 2021 (22:29 IST)
దేశంలో కరోనా సంక్షోభంపై సుప్రీంకోర్టులో సుమోటోగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. 
 
ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా సరే.. అంతేగాకుండా.. కరోనా పాజిటివ్ రిపోర్టు లేకపోయినా..రోగిని చేర్చుకోమని ఏ ఆసుపత్రి నిరాకరించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రులు నడుచుకోవాలని సూచించింది.
 
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మూడెంచల మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ డోసుల సంఖ్య ఉందని.. ఒక్క విడతలో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేయకపోతున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది. కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. 
 
భారతదేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని రోగులకు కొంత ఊరట కలిగించే వార్త చెప్పింది కేంద్రం. ఎందుకంటే పలు రాష్ట్రాలు..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోవిడ్ పేషెంట్లను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments