Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ-యోగికి అత్యాచార బాధితురాలి రక్తపు లేఖ.. అలా జరగకపోతే..?

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులను నియంత్రించేందుకు కఠినమైన శిక్షలు అమలు కావట్లేదని మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అత్యాచార బాధితురాలు తనక

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (18:29 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులను నియంత్రించేందుకు కఠినమైన శిక్షలు అమలు కావట్లేదని మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అత్యాచార బాధితురాలు తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఓ లేఖ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లకు తెలియజేసింది. 
 
ఆ లేఖను రక్తంతో రాసి పంపింది. తన జీవితాన్ని నాశనం చేసిన కామాంధులకు శిక్షపడేలా చేయాలని వేడుకుంది. ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని.. నిందితులకు పెద్ద మనుషుల అండ వుండటంతో కేసును వెనక్కి తీసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు ఆ లేఖలో పేర్కొంది. ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసింది. 
 
ఇకపోతే... గ‌తేడాది మార్చి 24న దివ్యా పాండే, అంకిత్ వ‌ర్మ‌లు త‌న కూతురిని రేప్ చేశారంటూ బాధితురాలి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇంకా పోలీసులు, రేపిస్టుల వేధింపులు అధికమవుతున్నాయని బాధితురాలు వాపోయింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments