Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ-యోగికి అత్యాచార బాధితురాలి రక్తపు లేఖ.. అలా జరగకపోతే..?

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులను నియంత్రించేందుకు కఠినమైన శిక్షలు అమలు కావట్లేదని మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అత్యాచార బాధితురాలు తనక

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (18:29 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులను నియంత్రించేందుకు కఠినమైన శిక్షలు అమలు కావట్లేదని మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అత్యాచార బాధితురాలు తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఓ లేఖ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లకు తెలియజేసింది. 
 
ఆ లేఖను రక్తంతో రాసి పంపింది. తన జీవితాన్ని నాశనం చేసిన కామాంధులకు శిక్షపడేలా చేయాలని వేడుకుంది. ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని.. నిందితులకు పెద్ద మనుషుల అండ వుండటంతో కేసును వెనక్కి తీసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు ఆ లేఖలో పేర్కొంది. ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసింది. 
 
ఇకపోతే... గ‌తేడాది మార్చి 24న దివ్యా పాండే, అంకిత్ వ‌ర్మ‌లు త‌న కూతురిని రేప్ చేశారంటూ బాధితురాలి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇంకా పోలీసులు, రేపిస్టుల వేధింపులు అధికమవుతున్నాయని బాధితురాలు వాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments