Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్ ఫెయిల్.. బస్సు బోల్తాపడటంతో ఆరుగురి మృతి

Webdunia
బుధవారం, 25 మే 2022 (10:51 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఘోరం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ బస్సు బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇంకా 42 మంది గాయపడ్డారు. 
 
మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గంజామ్ - కందమాల్ సరిహద్దుల్లో కళింగ ఘాట్ వద్ద ప్రైవేట్ టూరిస్ట్ బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి  బోల్తాపడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments