Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్ ఫెయిల్.. బస్సు బోల్తాపడటంతో ఆరుగురి మృతి

Webdunia
బుధవారం, 25 మే 2022 (10:51 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఘోరం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ బస్సు బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇంకా 42 మంది గాయపడ్డారు. 
 
మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గంజామ్ - కందమాల్ సరిహద్దుల్లో కళింగ ఘాట్ వద్ద ప్రైవేట్ టూరిస్ట్ బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి  బోల్తాపడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments