Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వృద్ధులు - దివ్యాంగుల కోసం ప్రత్యకే టిక్కెట్లు విడుదల

Webdunia
బుధవారం, 25 మే 2022 (10:35 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శ్రీవారి దర్శనం నిమిత్తం టిక్కెట్లను విడుదల చేస్తుంది. ఇందులోభాగంగా, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా దర్శన టిక్కెట్లను బుధవారం మధ్యాహ్న 3 గంటలకు విడుదల చేయనుంది. అదేవిధంగా ఆగస్టు నెలకు సంబంధించిన గదుల కోటాను గురువారం విడుదల చేయనుంది. 
 
కాగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయం వేళల్లో మార్పులు చేయనున్నారు. ఇప్పటివరకు ఉదయం 10 గంటలకు దర్శనాలకు అనుమతించేవారు. ఇకపై మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments