Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిదితో అక్రమ సంబంధం... పరువు హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. సత్వతి (24) అనే మహిళను కన్నతండ్రి, సొంత సోదరుడే కాటికి పంపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (09:57 IST)
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. సత్వతి (24) అనే మహిళను కన్నతండ్రి, సొంత సోదరుడే కాటికి పంపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
షమ్లి జిల్లాలోని ముండేట్‌ కాలా గ్రామానికి చెందిన సత్వతి అనే మహిళ సొంత మరిదితో అక్రమ సంబంధం ఉంది. దీంతో ఆ మహిళ తండ్రి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి ఆమెపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ మైదానంలో పడేశారు. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సత్వతి తండ్రి, సోదరుడితోపాటు మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. వీరివద్ద విచారణ జరుపగా, హత్య చేసినట్టు అంగీకరించారని.. తమ కుటుంబ పరువును కాపాడేందుకు ఈ చర్యకు దిగినట్లు చెప్పారని వివరించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments