Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా ఎక్కడున్నారో చూపెట్టండి.. డిన్నర్ చేయని హనీప్రీత్ సింగ్

సాధ్వీలపై అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రికగా చెప్పుకునే ప్రియాంకా తనేజా అలియాస్ హనీప్రీత్ సింగ్ జైలులో నిద్రలేని రాత్రి గడిపింది. గుర్మీత్‌ను చూపించాలని హనీప్రీత్ సింగ్ చూపించాలని వేడుకు

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (12:40 IST)
సాధ్వీలపై అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రికగా చెప్పుకునే ప్రియాంకా తనేజా అలియాస్ హనీప్రీత్ సింగ్ జైలులో నిద్రలేని రాత్రి గడిపింది. గుర్మీత్‌ను చూపించాలని హనీప్రీత్ సింగ్ చూపించాలని వేడుకుంది. పంచకుల కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిమాండ్ ముగిసిన అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి అంబాలాలోని కేంద్ర కర్మాగారానికి తరలించారు. 
 
జైలులో తొలి రోజు రాత్రి ఆమె భోజనం స్వీకరించలేదని, ఆమెతో పాటు పట్టుబడిన సుఖ్ దీప్ కౌర్ కూడా అదే బ్యారక్‌లో ఉండగా, వీరిద్దరికీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. జైలుకు తీసుకురాగానే, ఒక్కసారి తనకు గుర్మీత్‌ను చూపించాలని ఆమె వేడుకుందని అధికారులు తెలిపారు. 
 
హనీప్రీత్ సింగ్‌కు బీపీ పెరిగిందని అంబాలా సివిల్ హాస్పిటల్ నుంచి వచ్చిన ముగ్గురు డాక్టర్లు రెండు గంటల పాటు ఆమెను పరిశీలించిన అనంతరం చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా వుందని చెప్పారు. ఒత్తిడి వల్లే రక్తపోటు పెరిగిందని వైద్యులు వెల్లడించినట్లు జైలు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments