Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరఢా ఝుళిపించిన కేంద్రం.. విదేశీయుల వీసాలు రద్దు

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (10:01 IST)
కేంద్రం కొరఢా ఝుళిపించింది. జనతా కర్ఫ్యూతో పాటు.. లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన సమ్మేళనానికి హాజరైన విదేశీయుల వీసాలను రద్దు చేసింది. ఈ మర్కజ్ మసీదులో తబ్లీగి జమాత్ సంస్థ ఈ మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. 
 
ఇందులో పలు కరోనా బాధిత దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వీరందరి వీసాలను రద్దు చేసింది. అలాగే, మరో 960 మంది విదేశీయుల పాస్‌పోర్టులను బ్లాక్‌ లిస్టులో ఉంచుతూ కేంద్రం ఆదేశారు జారీచేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ముఖ్యంగా, పర్యాటక వీసాలపై వచ్చి తబ్లీగి కార్యకలాపాలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వ గుర్తించింది. తద్వారా విదేశీయుల చట్టం -1946, విపత్తు నిర్వహణ చట్టం - 2005ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు, రాష్ట్రాల పోలీస్ డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలుజారీచేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments