Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరఢా ఝుళిపించిన కేంద్రం.. విదేశీయుల వీసాలు రద్దు

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (10:01 IST)
కేంద్రం కొరఢా ఝుళిపించింది. జనతా కర్ఫ్యూతో పాటు.. లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన సమ్మేళనానికి హాజరైన విదేశీయుల వీసాలను రద్దు చేసింది. ఈ మర్కజ్ మసీదులో తబ్లీగి జమాత్ సంస్థ ఈ మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. 
 
ఇందులో పలు కరోనా బాధిత దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వీరందరి వీసాలను రద్దు చేసింది. అలాగే, మరో 960 మంది విదేశీయుల పాస్‌పోర్టులను బ్లాక్‌ లిస్టులో ఉంచుతూ కేంద్రం ఆదేశారు జారీచేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ముఖ్యంగా, పర్యాటక వీసాలపై వచ్చి తబ్లీగి కార్యకలాపాలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వ గుర్తించింది. తద్వారా విదేశీయుల చట్టం -1946, విపత్తు నిర్వహణ చట్టం - 2005ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు, రాష్ట్రాల పోలీస్ డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలుజారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments