Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (08:40 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాడింగ్ చేశారు. వాతావరణం అనుకూలించక పోవడంతో ఈ విమానాన్ని గౌహతి విమానాశ్రయంలో బుధవారం రాత్రి ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు. దీంతో ఆయన ఆ రాత్రికి అక్కడే ఓ నక్షత్ర హోటల్‌లో బస చేశారు. గురువారం ఉదయం త్రిపురకు వెళ్లి అక్కడ రథయాత్రను ప్రారంభిస్తారు. 
 
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ బీజేపీ రథ యాత్రను ప్రారంభించనుంది. ఈ రథయాత్రను ప్రారంభించేందుకు అమిత్ షా బుధవారం రాత్రే అగర్తలకు చేరుకోవాల్సి వుంది. కానీ, వాతావరణం అనుకూలించకపోవడంతో బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో గౌహతి విమానాశ్రయంలో దించేశారు. 
 
గురువారం అగర్తలకు చేరుకుని అక్కడ బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన జన బిశ్వాస్ రథ యాత్రను ప్రారంభిస్తారు. ఆ ర్వాత ధర్మనగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. గురువారం మధ్యాహ్నం ఓ కార్యకర్త ఇంటిలో ఆయన భోజనం చేస్తారు. ఆ తర్వాత దక్షిణ త్రిపురలోని సబ్రూమ్‌కు బయలుదేరి వెళతారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments