Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్-3 జైత్రయాత్ర.. భావోద్వేగంలో ఇస్రో శాస్త్రవేత్తలు

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (19:28 IST)
Chandrayaan-3
"చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్ భావోద్వేగానికి గురైయ్యారు. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమవడంతో ఆయన ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే చంద్రయాన్ 3 కోసం పని చేసిన శాస్త్రవేత్తల బృందం... మిషన్ సక్సెస్ కావడంతో హ్యాపీగా వున్నారని చెప్పారు. ఈ మిషన్‌కు డైరెక్టర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయంచాలా గర్వంగా ఉంది.
 
మిషన్ ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతిదీ ఖచ్చితంగా జరిగిందని వీరముత్తువేల్ తెలిపారు. చంద్రుడిపై మెల్లగా దిగిన నాలుగో దేశంగా ఇప్పుడు భారత్ నిలిచింది. అలాగే చంద్రుని దిగువ భాగానికి దగ్గరగా ఉన్న మొదటి దేశం భారతదేశం అని, దీనిని దక్షిణ ధ్రువం అని పిలుస్తారని వీరముత్తువేల్ అన్నారు. 
 
చంద్రయాన్-3 అనే వ్యోమనౌక బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడిపై ల్యాండ్ అయింది. దీనిని జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పంపారు. ఈ వ్యోమనౌక సుమారు రెండు వారాల పాటు పని చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments