Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనమిద్దరం - మనకిద్దరు నినాదాన్ని వీడాలి : సాధ్వి రితంబర

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (09:04 IST)
దేశం కోసం ప్రతి ఒక్క హిందూ దంపతులు నలుగురు పిల్లలను కనాలని, అందులో ఇద్దరు హిందూ దేశం కోసం అంకితమివ్వాలని సాధ్వి రితంబరం పిలుపునిచ్చారు. అంతకాకుండా మనమిద్దరం మనకిద్దరు అనే నినాదాన్ని విడనాడాలని ఆమె కోరారు. 
 
లక్నోలోని నీరాల నగర్‌లో నిర్వహించిన రామ మహోత్సవ కార్యక్రమంలో హిందుత్వ నేత, దుర్గావాహిని వ్యవస్థాపకురాలు సాధ్వీ రితంబరం మాట్లాడుతూ, హిందూ దంపతులు నలుగురు పిల్లల్ని కనాలని, వారిలో ఇద్దర్నీ దేశానికి అంకితమివ్వాలని కోరారు. అలా చేస్తేనే దేశం హిందుత్వ రాజ్యమవుతుందన్నారు. 
 
రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్న వారి అంతు చూస్తామని హెచ్చరించారు. మనం ఇద్దరం, మనకు ఇద్దరు విధానాన్ని అనుసరించకూడదని అన్నారు. హిందూ సమాజంలోన సోదరులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని కోరారు. 
 
నలుగురులో ఇద్దరిని ఆర్ఎస్ఎస్‌కు అప్పగిస్తే అతడు ఆర్ఎస్ఎస్ వలంటీరు అవుతారు. వీహెచ్‌పీ కార్యకర్తల అవుతారు. భజరంగ్ దళ్ బజరంగ్ అవుతాడు అంటూ పిలుపునిచ్చారు. మీ నుదిటిపై భరతమాత ధూళిని పూయడం ద్వారా మీ జన్మ ధన్యమవుతుంది అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments