Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనమిద్దరం - మనకిద్దరు నినాదాన్ని వీడాలి : సాధ్వి రితంబర

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (09:04 IST)
దేశం కోసం ప్రతి ఒక్క హిందూ దంపతులు నలుగురు పిల్లలను కనాలని, అందులో ఇద్దరు హిందూ దేశం కోసం అంకితమివ్వాలని సాధ్వి రితంబరం పిలుపునిచ్చారు. అంతకాకుండా మనమిద్దరం మనకిద్దరు అనే నినాదాన్ని విడనాడాలని ఆమె కోరారు. 
 
లక్నోలోని నీరాల నగర్‌లో నిర్వహించిన రామ మహోత్సవ కార్యక్రమంలో హిందుత్వ నేత, దుర్గావాహిని వ్యవస్థాపకురాలు సాధ్వీ రితంబరం మాట్లాడుతూ, హిందూ దంపతులు నలుగురు పిల్లల్ని కనాలని, వారిలో ఇద్దర్నీ దేశానికి అంకితమివ్వాలని కోరారు. అలా చేస్తేనే దేశం హిందుత్వ రాజ్యమవుతుందన్నారు. 
 
రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్న వారి అంతు చూస్తామని హెచ్చరించారు. మనం ఇద్దరం, మనకు ఇద్దరు విధానాన్ని అనుసరించకూడదని అన్నారు. హిందూ సమాజంలోన సోదరులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని కోరారు. 
 
నలుగురులో ఇద్దరిని ఆర్ఎస్ఎస్‌కు అప్పగిస్తే అతడు ఆర్ఎస్ఎస్ వలంటీరు అవుతారు. వీహెచ్‌పీ కార్యకర్తల అవుతారు. భజరంగ్ దళ్ బజరంగ్ అవుతాడు అంటూ పిలుపునిచ్చారు. మీ నుదిటిపై భరతమాత ధూళిని పూయడం ద్వారా మీ జన్మ ధన్యమవుతుంది అని అన్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments