Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహాత్మా గాంధీ'ని తుపాకీతో కాల్చిన ఝాన్సీ అరెస్టు

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:01 IST)
జాతిపిత వర్థంతి రోజున మహాత్మా గాంధీ గడ్డి బొమ్మను తుపాకీతో కాల్చిన అఖిల భారత మహాసభ నాయకురాలు పూజా పాండేను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు భర్త అశోక్ పాండేలను కూడా పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. 
 
గాంధీ 71వ వర్థంతి వేడుకల రోజున హంతకుడు గాడ్సే మాతృసంస్థ హిందూ మహాసభ ఆధ్వర్యంలో గాడ్సే మహావీరుడుగా పేర్కొంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పూజా పాండేతో పాటు అశోక్ పాండేలు మరికొంతమంది హిందూ మహాసభ కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గడ్డి బొమ్మను ఆ సంస్థ సభ్యులందరూ హర్షధ్వానాలు చేస్తుండగా.. హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్‌ పాండే.. గాంధీజీ గడ్డిబొమ్మపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ తర్వాత గాంధీకి వ్యతిరేకంగా, గాడ్సేకు అనుకూలంగా నినాదాలు చేశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేయడంతో పూజా పాండేతో పాటు ఆమె భర్త పారిపోయారు. వారి కోసం గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

Ram: పరదా వెనుక ఉప్మాపాప (అనుపమ) పవర్ త్వరలో మీకే తెలుస్తుంది : రామ్ పోతినేని

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments