Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాలయాలకు తీవ్ర భూకంపం ముప్పు.. షాకవుతున్న శాస్త్రవేత్తలు

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (10:34 IST)
హిమాలయాలకు తీవ్ర భూకంపం ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. హిమాలయాలు మన దేశానికి సహజ రక్షణ కవచాలు. ఇప్పుడు ఒక ఆందోళన కలిగించే వార్త తెలుస్తోంది. ఇటీవల ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. హిమాలయాలలో రిక్టర్ స్కేలుపై 8 కంటే తీవ్రత ఉండే భూకంపాలు సంభవిస్తాయని ఆ అధ్యయనం పేర్కొంది.
 
ఈ అధ్యయనాన్ని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌-కోల్‌కతా, అమెరికాకు చెందిన నెవడా యూనివర్సిటీ నిపుణులతో కూడిన బృందం జరిపింది.

ఆ బృందం చెబుతున్న దాని ప్రకారం గతంలోనూ హిమాలయాల్లో భారీ భూకంపాలు వచ్చాయి. ఇక రాబోయే వందేళ్ళ లోపే భారీ భూకంపం హిమాలయాల్ని కుదిపేసే అవకాశం ఉందని ఈ పరిశోధనలో పాల్గొన్న జియాలజీ, సిస్మోలజీ నిపుణుడు వేస్కౌస్కీ చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments