Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్లు.. మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్

పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు దేవరాజన్ దాఖలు చేసిన పిటిషన్

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:20 IST)
పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు దేవరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌లో, రాష్ట్రంలో తృతీయ ప్రౌవృత్తిగా హిజ్రాలుగా గుర్తించిన పభుత్వం వారికి ఓటు హక్కు కల్పించి అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సముదాయాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ వారికి ప్రత్యేక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని పిటిషన్‌లో కోరారు. 
 
ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్‌కే కౌల్‌, న్యాయమూర్తి సుందర్‌లతో కూడిన ధర్మాససం విచారణ జరిపింది. ఈ సమస్యపై పొరుగుదేశాల్లో అమలవుతున్న తీరును పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై అధ్యయనం చేసి నివేదికను దాఖలు చేయాలని దేవప్రశాంతను నియమించిన న్యాయమూర్తులు తదుపరి విచారణను ఏప్రిల్‌ 3వ తేదీకి వాయిదా వేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments