Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు నో చెప్పారని.. కళాశాలలో నిప్పంటించుకున్న ప్రేమ జంట.. 70శాతం?

ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరలం చెప్పారనే మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమ ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరం చెప్పారనే ఆవేదనతో ఓ ప్రేమికుడు ప్రియురాలు చదువుతున్న కళాశా

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:15 IST)
ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరలం చెప్పారనే మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమ ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరం చెప్పారనే ఆవేదనతో ఓ ప్రేమికుడు ప్రియురాలు చదువుతున్న కళాశాలకు వచ్చి ఆమెపై కిరోసిన్ పోసి కలిసి నిప్పంటించుకున్న దారుణ ఘటన కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. కొట్టాయం మెడికల్ కళాశాలకు చెందిన ఆదర్శ్, లక్ష్మీలు ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు ఇరు కుటుంబాల సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆవేదన చెందిన ఆదర్శ్ లక్ష్మీ చదువుతున్న కొట్టాయం మెడికల్ ఎడ్యుకేషన్ స్కూలుకు వచ్చి ఆమెపై కిరోసిన్ పోసి ఆమెతోపాటు కలిసి నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 70శాతం శరీరం నిప్పుతో తీవ్రంగా గాయాలకు గురైందని వైద్యులు చెపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments