Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు నో చెప్పారని.. కళాశాలలో నిప్పంటించుకున్న ప్రేమ జంట.. 70శాతం?

ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరలం చెప్పారనే మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమ ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరం చెప్పారనే ఆవేదనతో ఓ ప్రేమికుడు ప్రియురాలు చదువుతున్న కళాశా

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:15 IST)
ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరలం చెప్పారనే మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమ ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరం చెప్పారనే ఆవేదనతో ఓ ప్రేమికుడు ప్రియురాలు చదువుతున్న కళాశాలకు వచ్చి ఆమెపై కిరోసిన్ పోసి కలిసి నిప్పంటించుకున్న దారుణ ఘటన కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. కొట్టాయం మెడికల్ కళాశాలకు చెందిన ఆదర్శ్, లక్ష్మీలు ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు ఇరు కుటుంబాల సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆవేదన చెందిన ఆదర్శ్ లక్ష్మీ చదువుతున్న కొట్టాయం మెడికల్ ఎడ్యుకేషన్ స్కూలుకు వచ్చి ఆమెపై కిరోసిన్ పోసి ఆమెతోపాటు కలిసి నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 70శాతం శరీరం నిప్పుతో తీవ్రంగా గాయాలకు గురైందని వైద్యులు చెపుతున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments