Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల దిగ్బంధంలో చెన్నై, నెల్లూరులో భారీ వర్షం, సాయంత్రానికి తీరం దాటనున్న వాయుగుండం

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (09:09 IST)
చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో వున్న వాయుగుండం గురువారం రాత్రి తమిళనాడులోని కరైకాల్-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
 
ఈ వాయుగుండం ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. చెన్నై మహానగరం సహా మరో 8 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. నెల్లూరులో భారీ వర్షం కురుస్తుందని వెల్లడించారు.
 
నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments