తెలుగు ప్ర‌జ‌లు త‌మిళ‌నాడులో భాగ‌మే- మధురై హైకోర్టు

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (12:58 IST)
తెలుగు ప్ర‌జ‌లు త‌మిళ‌నాడులో భాగ‌మేన‌ని మ‌దురై ధ‌ర్మాస‌నం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. న‌టి క‌స్తూరి తెలుగు ప్ర‌జ‌ల‌పై చేసిన కామెంట్లు చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. దీనిపై మ‌దురై తిరున‌గ‌ర్‌లో నాయుడు మ‌హాజ‌న్ సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.
 
ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ్గా.. న‌టి క‌స్తూరి త‌ర‌ఫున మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, సూచించిన వర్గానికి చెందిన వారిపై మాత్రమే మాట్లాడారని, ఈ విషయమై వివరణ ఇచ్చి, క్షమాపణలు కోరిన తర్వాత కూడా కేసు నమోదైంది. 
 
ఈ కేసు పిటిష‌న్‌పై ఇరువురి తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు. మరో కేసు విచారిస్తున్న సమయంలో హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నటి కస్తూరి హాజరయ్యారు. వీడియో ఆఫ్‌ చేసి మైక్‌ మాత్రమే ఆన్‌లో ఉంచి ఆమె మాట్లాడినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments