Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (11:49 IST)
భోపాల్ నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలు ఏకంగా 11 గంటల పాటు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ఆ రైలులో ప్రయాణించిన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ రైలు ఇన్ని గంటల పాటు ఆలస్యంగా నడవడానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌కు వెల్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోని రాణి కమలపాటి రైల్వేస్టేషన్ నుంచి సాంకేతిక లోపం కారణంగా 11 గంటల ఆలస్యంగా బయలుదేరింది. 
 
ఈ రైలు సాధారణంగా రాణి కమలాపతి స్టేషన్ నుంచి ఉదయం 5.40 గంటలకు బయలుదేరాల్సివుంది. అయితే, సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం బయలుదేరిందని అధికారులు తెలిపారు. దీంతో కోపోద్ర్రిక్తులైన ప్రయాణికులు రైలు పట్టాలపై కూర్చొని తమ నిరసన తెలిపారు. రైలు ఆలస్యం గురించి తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అయితే, భోపాల్ డివిజన్ పీఆర్వో నావల్ అగర్వాల్ మాట్లాడుతూ, సాంకేతిక కారణాల వల్ల రైలు ఆలస్యమైందని, అయితే, రైలు సంబంధింత యాప్‌‍లతో సహా పలు మార్గాల ద్వారా రైలు ఆలస్యంపై ప్రయాణికులకు సమాచారం అందించామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments