Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేయించుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (18:09 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు ముమ్మరంగా కృషి చేస్తున్నాయి. ఇందులోభాగంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగిరం చేశాయి. ఇలాంటి రాష్ట్రాల్లో పుదుచ్చేరి ఒకటి. 
 
అయితే, అనారోగ్య సమస్యల కారణంగా, ఇతర భయాల కారణంగా టీకాలు వేయించుకునేందుకు మొగ్గు చూపడం లేదు. ఇలాంటి వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తేరుకోలేని షాకిచ్చారు. 
 
కరోనా టీకా వేసుకోని ఉద్యోగుల జీతంతోపాటు దీపావళి బోనస్ కూడా ఇవ్వబోమని ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ రెండూ లభిస్తాయని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ ప్రకటన చేశారు. 
 
టీకా ఆవశ్యకతను వివరించేలా సైకిల్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సైనికులు పిలుపునిచ్చారు. రాజ్ నివాస్ ఆవరణ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. దీన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ జెండా ఊపి ఆరంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

Balagam Actor: బలగం నటుడు మొగిలయ్య కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments