Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేయించుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (18:09 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు ముమ్మరంగా కృషి చేస్తున్నాయి. ఇందులోభాగంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగిరం చేశాయి. ఇలాంటి రాష్ట్రాల్లో పుదుచ్చేరి ఒకటి. 
 
అయితే, అనారోగ్య సమస్యల కారణంగా, ఇతర భయాల కారణంగా టీకాలు వేయించుకునేందుకు మొగ్గు చూపడం లేదు. ఇలాంటి వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తేరుకోలేని షాకిచ్చారు. 
 
కరోనా టీకా వేసుకోని ఉద్యోగుల జీతంతోపాటు దీపావళి బోనస్ కూడా ఇవ్వబోమని ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ రెండూ లభిస్తాయని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ ప్రకటన చేశారు. 
 
టీకా ఆవశ్యకతను వివరించేలా సైకిల్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సైనికులు పిలుపునిచ్చారు. రాజ్ నివాస్ ఆవరణ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. దీన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ జెండా ఊపి ఆరంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments