Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేహం - మనసు పవిత్రమవుతుందని ఆవు పేడ తిన్న డాక్టర్... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (07:51 IST)
హిందువులు గోవులను పవిత్రంగా పూజిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు కొందరు గోమూత్రాన్ని సేవిస్తారు. అయితే, ఈ వైద్యుడు మాత్రం ఆవు పేడను ఆరగించాడు. దేహం, మనస్సు పవిత్రమవుతాయని ఈ పని చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయింది. 
 
ఈ వైద్యుడు పేరు డాక్టర్ మనోజ్ మిట్టల్. ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ కూడా పూర్తి చేశాడు. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో చిన్నపిల్లల వైద్యుడుగా పని చేస్తున్నాడు. ఈయన ఒక గోశాలలో నిలబడి పంచగవ్యాల విశిష్టతను తెలుపుతూ వీడియోలో కనిపించాడు. 
 
ఆ తర్వాత ఆవుపేడను తీసుకుని ఆరగించాడు. తన తల్లి ఉపవాసం ఉన్న సమయంలో ఆవుపేడను తినేవారని సెలవిచ్చాడు. ఈ వీడియోను వైరల్ హర్యానా అనే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments