Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలితో మామ పారిపోయాడు.. అవమానంతో తలదించుకున్న భర్త

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (11:41 IST)
కోడలితో మామ పరారైన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. కోడలితో మామ పారిపోవడంతో కుటుంబీకులు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని పనిపాత్ సోని కాలనీకి చెందిన అసామా.. అనే మహిళ మామగారితో ఇంటి నుంచి పారిపోయింది. అసమాతో పాటు అబ్ధుల్ అనే వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఈ దంపతులకు పదినెలల కుమార్తె, 10 ఏళ్ల కుమారుడు వున్నారు. 
 
ఈ దంపతులు అత్తమామగారితో ఒకే ఇంట్లో వున్నారు. ఈ నేపథ్యంలో తన కుటుంబ సభ్యులకు ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చి.. వారు స్పృహ కోల్పోయాక, మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో మామగారైన సలీంతో కోడలు ఇంటి నుంచి పారిపోయింది. అసామా తన కుమార్తెతో కలిసి మామగారితో పారిపోవడం చర్చనీయాంశమైంది. 
 
ఇంకా సలీమ్ కోసం వేచి వుంటున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదైనాయి. ఈ వ్యవహారం తెలియక సలీమ్ కుటుంబీకులు ఎక్కడెక్కడో వెతికారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జరిపిన విచారణలో మామగారితో కోడలు పరారైనట్లు తేలింది. దీంతో సలీమ్ కుటుంబీకులు షాకయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments