Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ అనిపించుకున్న హర్యానా బీజేపీ నేత.. కట్నంగా ఒక్క రూపాయి

సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (11:37 IST)
హర్యానా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్‌ శభాష్ అనిపించుకున్నారు. వరకట్నంగా రూపాయి మాత్రమే తీసుకుని కుమారుడి వివాహం జరిపించారు. సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోన్న చౌకర్ కుమారుడు గౌరవ్‌కు హర్యానా రాష్ట్ర స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ భూపాల్‌ సింగ్‌ ఖాద్రీ కుమార్తె గరిమాతో వివాహం జరిపించారు. 
 
కట్నంగా వధువు తరపు వారు ఏడు లక్షలకు పైగా వరకట్నం ఇచ్చారు. అయితే ఆ మొత్తాన్ని చౌకర్ సున్నితంగా నిరాకరించారు. సంచిలో నుంచి రూపాయి మాత్రమే తీసుకుని, మిగిలింది వెనక్కి ఇచ్చేశారు. దీంతో అతిథులంతా ఆయనపై ప్రశంసలు కురిపించారు. 
 
ఈ సందర్భంగా కృష్ణ చౌకర్‌ మాట్లాడుతూ.. వరకట్నం సమాజానికి శాపమని అన్నారు. ఇక, తన కుమార్తెకు కట్నంగా ఇచ్చిన సొమ్మును వరుడి కుటుంబం నిరాకరించడంతో వధువు తండ్రి ఆ మొత్తాన్ని ఓ మహిళా కాలేజీకి విరాళంగా అందజేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments