Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుల్బర్గ్ సొసైటీ నరమేథం కేసు: బిపిన్ పటేల్‌‌తో పాటు 24 మంది దోషులు

Webdunia
గురువారం, 2 జూన్ 2016 (17:30 IST)
గోద్రా అల్లర్ల మరుసటి రోజు సంభవించిన గుల్బర్గ్ సొసైటీ నరమేథం కేసులో అహ్మదాబాద్ కోర్టు దోషులను ప్రకటించింది. ఈ కేసులో 24 మందిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. బీజేపీ నేత బిపిన్ పటేల్‌ను ప్రధాన నిందితుల్లో ఒకరుగా కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం 66 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ 66 మందిలో క్రుట 24 మందిని దోషులుగా నిర్ధారించింది. 
 
మిగిలిన 36 మందిని నిర్ధోషులుగా వదిలిపెట్టింది. కాగా గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న ఈ నరమేథంలో కాంగ్రెస్ ఎంపి ఎహ్సాన్ జాఫ్రీ సహా 69 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. పలువురిని సజీవదహనం చేశారు. జాఫ్రీని బయటకు ఈడ్చుకొచ్చి చంపి తగలబెట్టారు. 77ఏళ్ల వయస్సులో జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ అనార్యోగంతోనూ మరోవైపు తనకు జరిగిన అన్యాయంతోనూ ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments