Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి మార్కులేస్తానని ఉపాధ్యాయుడు అనేక సార్లు అత్యాచారం చేశాడు.. ఎక్కడ?

బాలికలపై అసాంఘిక చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులేస్తానని నమ్మించి ఓ విద్యార్థినిపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుకున్న బాలిక ఉప

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (19:55 IST)
బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులేస్తానని నమ్మించిన ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుకున్న బాలిక ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మెహన్సా జిల్లా పరిధిలోని విసానగర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు రాజేష్ పటేల్ ఇంటి వద్ద విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవాడు. అతడు పనిచేస్తున్న పాఠశాలలోనే చదువుతున్న పదో తరగతి బాలిక అతడి వద్దకు ట్యూషన్‌కు వెళ్లేది. 

ఈ క్రమంలో ఆ బాలికపై మనసు పారేసుకున్న ఆ కామాంధుడు... పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వేయిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆ విద్యార్థిని కామాంధుడైన ఉపాధ్యాయుడి చేతిలో నలిగిపోయింది. ఇలా కొన్ని నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments