గుజరాత్ రాష్ట్ర మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి

ఠాగూర్
శుక్రవారం, 17 అక్టోబరు 2025 (13:49 IST)
గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం పునర్ వ్యవస్థీకరించారు. ఈ మంత్రివర్గ విస్తరణలో ఆయన భారత క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
 
గత కొంతకాలంగా గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో క్రియాశీలకంగా పని చేస్తున్న రివాబా... ఇపుడు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమికను పోషించనున్నారు. భారత క్రికెట్ జట్టులో సభ్యుడుగా ఉన్న ఒక జాతీయ క్రికెటర్ సతీమణిని ఇపుడు ఓ రాష్ట్రమంత్రివర్గంలోకి తీసుకోవడం ఇపుడు ఆసక్తిగా మారింది.
 
రివాబా బడేజాకు మంత్రి పదవి దక్కడం పట్ల ఆమె మద్దతుదారులు, రవీంద్ర జడేజా అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రీడా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ మహిళ రాజకీయాల్లో రాణించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments