Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూతో గుజరాత్ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ మృతి

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (10:18 IST)
Asha Patel
గుజరాత్ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. మెహన్సా జిల్లా ఉంఝా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె అహ్మదాబాద్‌లో తుది శ్వాస విడిచారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో వారం రోజుల పాటు చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 
 
వివరాల్లోకి వెళితే.. తన నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత అస్వస్థతకు గురై ఉంఝాలోని సువిధ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో అహ్మదాబాద్‌లోని జైడస్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments