Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూతో గుజరాత్ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ మృతి

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (10:18 IST)
Asha Patel
గుజరాత్ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. మెహన్సా జిల్లా ఉంఝా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె అహ్మదాబాద్‌లో తుది శ్వాస విడిచారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో వారం రోజుల పాటు చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 
 
వివరాల్లోకి వెళితే.. తన నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత అస్వస్థతకు గురై ఉంఝాలోని సువిధ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో అహ్మదాబాద్‌లోని జైడస్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌కు కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

పీరియాడిక్ కథతో కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన చిత్రమే క: హీరో కిరణ్ అబ్బవరం

పొట్టేల్ నుంచి పటేల్ గా అజయ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

మహేష్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని చిత్రం

ప్రియదర్శితో సారంగపాణి జాతకం చెప్పబోతున్న మోహనకృష్ణ ఇంద్రగంటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

తర్వాతి కథనం
Show comments