Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిలే కారులో కన్నతండ్రి ముందే.. అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్.. గుజరాత్‌లో ఘోరం..

గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న ఎస్‌యూవీ కారులో ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి ముందే.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుర్మార్గులు

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (11:29 IST)
నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినా కామాంధుల దాహానికి యువతులు బలైపోతున్నారు. కానీ కఠినమైన చట్టాలు మాత్రం అమల్లోకి రావట్లేదు. చట్ట సవరణలు జరగట్లేదు. దీంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న ఎస్‌యూవీ కారులో ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి ముందే.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుర్మార్గులు. 
 
వివరాల్లోకి వెళితే.. కుమత్ బరియా, గోప్ నిన్హ్ బరియా అనే ఇద్దరు భుట్‌పగ్లా గ్రామానికి చెందిన 13, 15 ఏళ్ల వయస్సున్న అక్కాచెల్లెళ్లపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. కుమత్‌బరియా కుమారుడు ఓ మద్యం కేసులో అరెస్టయ్యేందుకు బాలిక తండ్రే కారణమని.. దీంతో ఆగ్రహించే ఆయన కుమార్తెలపై ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెప్తున్నారు. 
 
గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా బరియా తహ్‌సిల్‌ దేవ్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం