Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. కన్నబిడ్డ మర్మాంగంపై వాతలు పెట్టి.. మూత్రం తాగించిన తల్లి..

భర్తకు దూరమైంది. ఆపై వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇందుకు కన్నకొడుకు అడ్డుగా ఉన్నాడని చిత్రహింసలకు గురిచేసింది. అమ్మతనానికే మచ్చతెచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (11:09 IST)
భర్తకు దూరమైంది. ఆపై వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇందుకు కన్నకొడుకు అడ్డుగా ఉన్నాడని చిత్రహింసలకు గురిచేసింది. అమ్మతనానికే మచ్చతెచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా సంగారెడ్డి టౌన్‌కు చెందిన మురళీకృష్ణ- అనూషలకు 2005లో వివాహమైంది. వీరికి విష్ణువర్ధన్ (11), హర్షవర్ధన్ (9) అనే ఇద్దరు కుమారులు వున్నాయి. 
 
ఈ దంపతుల మధ్య ఏర్పడిన విబేధాలు.. విడిపోవడానికి కారణమయ్యాయి. ఈ క్రమంలో అనూష తన కుమారులతో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆపై ఓ వడ్డీ వ్యాపారితో కలిసి రాజీవ్‌గాంధీ నగర్‌లో మకాం పెట్టింది. అయితే పిల్లలు మాత్రం తండ్రివద్దకు వెళ్తామని మారాం చేయడంతో చిత్రహింసలు మొదలుపెట్టింది.
 
తండ్రి వద్దకు వెళ్తానని చెప్పిన కుమారుడి మర్మాంగంపై వాతలు పెట్టింది. అంతటితో ఆగకుండా రెండో భర్త మూత్రం తాగించింది. వారం రోజుల క్రితం గాజులరామానికి మకాం మార్చింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి అనూషపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments