Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొప్ప మనసు చాటుకున్న ప్రధానమంత్రి మోదీ: తన కాన్వాయ్ పక్కకు పెట్టి అంబులెన్స్‌కి దారి

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (21:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తను పర్యటిస్తున్న సమయంలో అంబులెన్స్ సైరన్ విని వెంటనే తన కాన్వాయ్ ను పక్కకు మళ్లించాలని అధికారులకు సూచించారు. అలా అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం సుగమం చేసారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద మనసుకి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
 
కాగా ప్రధాని తన సొంత నియోజకవర్గం వారణాసిలో రెండు రోజులు పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా ఆయన రోడ్ షోలో పాల్గొంటున్న సమయంలో అటుగా అంబులెన్స్ వచ్చింది. దీనికి ఆయన దారి వదిలారు. ఈరోజు ఆయన వారణాసిలో కాళీ తమిళ్ సంగమం-2 కార్యక్రమాన్ని కన్యాకుమారి నుంచి వారణాసి వరకూ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును ఆయన ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments