Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్ధవ్ రాజీనామాకు ఆమోదం - రేపు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (12:35 IST)
మహారాష్ట్రంలో ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కివచ్చింది. ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. ఇపుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ ప్రభుత్వాన్ని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఏర్పాటు చేయనున్నారు. ఈయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
శివసేన పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ఎమ్మెల్యేలంతా కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వీరిలో 12 మందికి దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో చోటు లభించనుంది. ఇదిలావుంటే, ఉద్ధవ్ రాజీనామాను గవర్నర్ కోశ్యారీ ఆమోదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలీఘర్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన బన్నీ వీరాభిమాని (వీడియో)

సిటాడెల్ ట్రైలర్ లాంచ్‌లో మెరిసిన సమంత.. లుక్ అదరహో.. యాక్షన్ భలే!

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 22న మిస్టర్ పర్ఫెక్ట్ గ్రాండ్ రీ రిలీజ్

మోహన్ లాల్ భారీ చిత్రం L2 ఎంపురాన్ నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ ఫస్ట్ లుక్

అనిరుధ్ తో మ్యాజిక్ చేస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

టమోటాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతిరోజూ రాత్రిపూట ఒక్క యాలుక్కాయ తింటే?

తర్వాతి కథనం
Show comments