Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగానదిని అలా పవిత్రం చేస్తున్నారా?

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (13:33 IST)
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్ర గంగానదిని శుద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గత నాలుగేళ్ల పాటు తనకు వచ్చిన కానుకలు, బహుమతులను వేలం వేసి.. ఆ డబ్బుతో గంగానదిని శుద్దీకరించాలని నిర్ణయించారు. 
 
గత 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీకి.. ఈ నాలుగేళ్ల కాలంలో.. తలకట్టు, సాలువ, చిత్ర పటాలు, ఫోటోలతో పాటు 1800 పైబడిన కానుకలు వచ్చాయి.

ఈ వస్తువులు ఢిల్లీలో భద్రపరిచారు. ప్రస్తుతం ఈ వస్తువుల కోసం వేల పాట పాడనున్నారు. తద్వారా వచ్చే నగదును గంగానదిని శుభ్రం చేసేందుకు ఉపయోగించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments