Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగానదిని అలా పవిత్రం చేస్తున్నారా?

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (13:33 IST)
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్ర గంగానదిని శుద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గత నాలుగేళ్ల పాటు తనకు వచ్చిన కానుకలు, బహుమతులను వేలం వేసి.. ఆ డబ్బుతో గంగానదిని శుద్దీకరించాలని నిర్ణయించారు. 
 
గత 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీకి.. ఈ నాలుగేళ్ల కాలంలో.. తలకట్టు, సాలువ, చిత్ర పటాలు, ఫోటోలతో పాటు 1800 పైబడిన కానుకలు వచ్చాయి.

ఈ వస్తువులు ఢిల్లీలో భద్రపరిచారు. ప్రస్తుతం ఈ వస్తువుల కోసం వేల పాట పాడనున్నారు. తద్వారా వచ్చే నగదును గంగానదిని శుభ్రం చేసేందుకు ఉపయోగించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments