Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయంతో పనిచేసే ఆఫీసులోనే ఉద్యోగి సూసైడ్

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (17:05 IST)
కరోనా వైరస్ భయం కారణంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి తాను పని చేసే కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహ్రాన్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనకు కరోనా వైరస్ బారినపడతామనే భయం పట్టుకుంది. దీంతో తాను ప‌నిచేసి కార్యాల‌యంలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని జేబులో ఓ సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ దినేశ్ కుమార్ తెలిపారు. 
 
క‌రోనా వైర‌స్ మాన‌సికంగా త‌న‌ను కుంగ‌దీసింద‌ని, అందుకే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్నాని ఆ లేఖ‌లో రాసి ఉంద‌ని ఎస్పీ చెప్పారు. మృతుడి కుటుంబ‌స‌భ్యులు కూడా లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి అత‌ను తీవ్ర మాన‌సిక ఒత్తిడిలో ఉన్న‌ట్లు కనిపించాడ‌ని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments