Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:25 IST)
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా మంగళవారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయి. ఇందులో సభ సజావుగా సాగడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలుపై చర్చించనున్నారు. 
 
కాగా, పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమై 29వ తేదీతో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సారథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ దఫా సమావేశానికి ముందు సంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి బదులు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. 
 
మరోవైపు, ఈ శీతాకాల సమావేశంలో మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, లోక్‌సభ, రాజ్యసభకు చెందిన వివిధ పార్టీలకు ఆహ్వానాలు పంపించారు. ఈ భేటీలో ప్రధాని మోడీ సైతం పాల్గొననున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments